SAKSHITHA NEWS

మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణ

మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణ
మంచిర్యాల కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వర్కర్ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, డిసీపీ భాస్కర్, జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS