చేవెళ్ల పట్టణ వాసి, ఈనాడు రిపోర్టర్ బండారి. సుభాష్ రెడ్డి తండ్రి బండారి సత్తి రెడ్డి మరణించడంతో వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలవేసి, నివాళులర్పించిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
ఎమ్మెల్యే తో పాటు మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
