తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, కాలినడకన తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో…
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న
SAKSHITHA NEWS గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో…