SAKSHITHA NEWS

పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.

  • పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ ఎస్.ఏ.రాజు.
  • మాజీ ఎంపీటీసీ రామలక్ష్మిదుర్గి నాయుడు.
    • జనసేన నాయకులు సరిపల్లి విష్ణు.

      సాక్షిత :- అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గడిచిన ఈ 100 రోజుల్లో ప్రజలకు చేసిన కార్యక్రమాలను తెలియజేయమని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చేసిన పనులను వివరిస్తూ స్టిక్కర్ ఇంటికి అంటించడం జరిగింది. ముఖ్యంగా సంక్షోభంలోనూ సంక్షేమందించి, అభివృద్ధికి రెక్కల తొడిగి, మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి సమయంలో ప్రజల ప్రజల నుంచి హర్షాతిరేకములు వ్యక్తమగుచున్నవి.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొబ్బరి కన్నారావు,అక్కిరెడ్డిదుర్గి నాయుడు (టిడిపి),గండ్రెడ్డి అప్పారావు, పిల్లా శ్రీను,పాల సొసైటీ ప్రెసిడెంట్ కోనసత్యనారాయణ,శిరసపల్లి సాయి,అట్టా అచ్చి బాబు,అధికారులు మరియు సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS