SAKSHITHA NEWS

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం

అమెరికాలో ఫ్లోరిడాలో కారు ప్రమాదంలో షాద్‎నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన సునీత (56), ప్రగతి రెడ్డి (35), పెద్ద కుమారుడు హార్వీన్ (6) మృతి

ప్రమాదం సమయంలో కారులో ఉన్న ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి గాయాలు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app