SAKSHITHA NEWS

*కార్యకర్తలకు తోడు నీడగా నిలిచే ఏకైక పార్టీ BRS: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”మోమిన్ పేట్ మండల పరిధిలోని రాళ్ళగుడుపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త మొల్లని రత్నయ్య కుటుంబ సభ్యులకు BRS పార్టీ ప్రమాద భీమా Rs.2,00,000/- (రూపాయలు రెండు లక్షల) చెక్కును ఎమ్మెల్యే స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.


పార్టీకి సేవ చేసిన కార్యకర్త ఆకస్మికంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి పార్టీ పరంగా భరోసనిస్తూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాద భీమాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS