SAKSHITHA NEWS

The MP who refused the post of minister

మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీ
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24
గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైక
బీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటన
చర్చనీయాంశంగా మారింది. ‘ఎంపీగా
పనిచేయడమే నా లక్ష్యం… నాకు కేంద్ర మంత్రి
పదవి అవసరం లేదని చెప్పాను.. త్వరలోనే ఆ
పదవి నుంచి రిలీవ్ అవుతానని
అనుకుంటున్నా. త్రిసూర్ ప్రజల కోసం ఎంపీగా
ఎంతైనా పనిచేస్తాను. పలు సినిమాలకు
సంతకం చేశాను. వాటిని ఎలాగైనా పూర్తి
చేయాలి.’ అంటూ వ్యాఖ్యానించారు.


SAKSHITHA NEWS