SAKSHITHA NEWS

కల్వకుర్తిటిడిపినియోజకవర్గ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ఇస్తానని ప్రకటించింది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులను అసలు పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికీ నిరుద్యోగ భృతి ఊసే లేదు ప్రభుత్వం మసీ బుజీ మారేడు కాయ చేయడం తప్ప చేసింది ఎమి లేదు తెలంగాణ రాష్ట్ర యావత్ యువకులను మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనిదే తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన నిరుద్యోగ భృతి వెంటనే అమలుపరచి గత నాలుగేళ్ల క్రితం చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి నిరుద్యోగ యువకునికి న్యాయం చేయలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా కల్వకుర్తి నియోజకవర్గం నాయకులు బాదేపల్లి రాజు గౌడ్


SAKSHITHA NEWS