SAKSHITHA NEWS

తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్

ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ఆధ్వర్యంలో

రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా..
నాంపల్లిలోని బీజేపీ ఆఫీసును ముట్టడిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ పత్తి కుమార్, వివిధ జిల్లాల నాయకులు, కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ నాయకులు మద్దూరి రాము, ముప్పూరి బాలరాజు, మాదారి శీను, జిల్లా శివ, రాజు, శివ, చింటూ, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు తరలించారు.

బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టే ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అప్రజాస్వామికంగా మాట్లాడం చాలా బాధాకరమని ఆయనని వెంటనే బిజెపి నుండి బర్తరఫ్ చేయాలని వారు కోరారు. దేశ ప్రతిపక్ష హోదా కలిగినటువంటి రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ ను అరెస్టు చేసి చట్టరీత్యాల చర్యలు తీసుకోవాలి. వారు కోరారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ ని వారు గుర్తు చేశారు. వారి యొక్క సేవలు ఆ నిర్వచనియమని వారు తెలిపారు


SAKSHITHA NEWS