శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మోకిల పోలీసులు కవాతు నిర్వహించారు. నార్సింగి ఏసీపీ వెంకటరమణ గౌడ్, మోకిల సిఐ వీరబాబు గౌడ్, డిఐ నాగరాజు ల ఆధ్వర్యంలో…
‘ప్రజల కోసమే పోలీసులు’ – రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ – నార్సింగి నూతన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం – హాజరైన డా.రంజిత్ రెడ్డి, ఎంపి చేవెళ్ళ ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని…