బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

మల్కాజ్గిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిఆర్ఎస్ నాయకులు..

స్థానిక మల్కాజ్గిరి నివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం తమకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి దోహదపడుతుందని అన్నారు అక్ మురగేష్… ఉపేందర్… వెంకన్న… బాస్కర్… శ్రీనాథ్… జంగరాజు… పర్మేష్… కిషోర్..

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

బాపట్ల మండలం వెస్ట్ పిన్ని బోయినవారిపాలెంలో టిడిపి వైసిపి నాయకులు దాడులు.

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…

కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు…. కొండకల్ బిజెపి పార్టీ నాయకులు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను…

ఫతేపూర్ లో కాంగ్రెస్ గడప గడప ప్రచారం

Congress leaders who participated in the Congress Gadapa Gadapa campaign in Fatehpur శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి…

ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

BJP leaders who intensified the campaign కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం

Extensive campaign in Mokila village మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల…

ఎన్నికల్లో జోరు మీదున్న పడుగుపాడు టిడిపి నాయకులు

Padugapadu TDP leaders who are on a roll in the election ప్రశాంతి రెడ్డి గెలుపు కోవూరుకి మలుపు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత : ఎన్నికల ప్రచారంలో భాగంగా పడుగుపాడు 89,99,100, బూతుల్లో పడుగుపాటు టి.డి.పి. నాయకులు గడపగడప తిరుగుతూ చంద్రన్న…

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు…

You cannot copy content of this page