నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయంలో…
65 మంది పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు ఎమ్మెల్యే మధన్నకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు . రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ,అడుసుపాలెం గ్రామంలో 65 మంది పేదలకు నేడు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు…
*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.
*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.* నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల టౌన్ DSP సి…