మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి చేరనుంది.

మెదక్‌: మెతుకుసీమ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఉన్నత విద్యా సౌకర్యం లేని జిల్లాలో… ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వైపు అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కళాశాల మంజూరు కాగా, ప్రిన్సిపల్‌ నియామకంతో పాటు, నిర్వహణకు తగిన సౌకర్యాలు…

కరీంనగర్‌ సిగలో మరో మణిహారం.. నేడు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

సాక్షిత కరీంనగర్ జిల్లా :అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్‌ లైటింగ్‌ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్‌ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్‌…

You cannot copy content of this page