కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం — ఘనంగా మేడే దినోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఎం, సిఐటీయు నాయకులు జిట్ట…
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలేం టోల్ ప్లాజా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికలను మడపాము,నాతవలస టోల్ గేట్లలో వుద్యోగాలు కల్పించి ఆదుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టోల్ ప్లాజా యెత్తి వేయడంతో 2007 నుంచి…
CITU leaders demand that the worker be employed కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలో లస్మక్కాపల్లి గ్రామపంచాయతీలో తొలగించిన కార్మికుడిని పనిలోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు…