కరీంనగర్‌ జిల్లాలో ఈటల పర్యటన.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు

కరీంనగర్ జిల్లా :జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ……

You cannot copy content of this page