శంకర్‌పల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించిన జెడి సరోజినీ దేవి

శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను శనివారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఇష్టపడి…

You cannot copy content of this page