ములుగు గట్టమ్మ వద్ద నూతన కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ సముదాయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈ ఏడాది లోపు పూర్తి చేసి ప్రారభించుకోవాలనిదీనికి గాను సంబంధిత కాంట్రాక్టర్ పనులు గడువు లోపు పూర్తి చేసే విధంగా చూడాలని మంత్రి అన్నారు
ప్రారంభించిన మంత్రి విడుదల రజనీ , శాసనసభ్యులు కృష్ణప్రసాదు .మైలవరంలో రూ.3కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణ సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం :మైలవరంలో రూ.3కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునికరించి నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవన సముదాయాన్ని ఏపీ…
నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ సాక్షితహైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు. ఈ…