జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుతెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఓవరాల్ గా 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా…
హైదరాబాద్, ఏప్రిల్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు హెడ్యూల్ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ…
18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో…