శ్రీహనుమాన్ శోభాయాత్రకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం..

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ భజరంగ్ దళ్ బౌరంపేట్ ప్రతినిధులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 6వ తేదీన బౌరంపేట్ దుర్గామాత…

You cannot copy content of this page