నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్ ని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు తీసుకునేందుకు శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .అనంతరం రామచంద్రపురం డివిజన్ అభివృద్ధికై చేర్చించడం జరిగింది. అలాగే ఆర్సిపురంలో…
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో…