ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

You cannot copy content of this page