నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి

వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర…

రైల్వే ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తలు వహించాలి – రైల్వే ఏఎస్ఐ

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద ప్రజలకు రైలు పట్టాలు దాటుట గురించి రైల్వే ఏఎస్ఐ వెంకన్న అవగాహన కల్పించారు. రైలు స్పీడుని అంచనా వేయడం కష్టమవుతుందని రైల్వే ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా…

You cannot copy content of this page