దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు…

24న కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ ప్రారంభం

24న కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ ‘వందేభారత్‌’ ప్రారంభం… చెన్నై: హైదరాబాద్‌, బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు ఈ నెల 24 (ఆదివారం)న ప్రారంభం కానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌) మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ఆదివారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ…

వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఖమ్మం జిల్లా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది

వందేభారత్ ఎక్స్ప్రెస్కు ఖమ్మం జిల్లా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: భారతీయ రైల్వే యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైలును 15 జనవరి సికింద్రాబాద్ – విశాఖపట్నం…

You cannot copy content of this page