పబ్బుల్లో బ్రీజర్లు సేవిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న మహిళా కార్పొరేటర్లు — పురుష కార్పొరేటర్లకు ఖరీదైన లిక్కర్ ఉక్కాలాంటి విలాసవంతమైన ఏర్పాట్లు — మేయర్ కార్పొరేటర్లను కోట్లతోనైనా కొనేస్తాం అనే ధీమాతో ఉందనే ఆరోపణలు సమాజానికి సభ్యత సమస్కారం నేర్పే మేయర్ హోదాలో…
తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డిని, అదేవిధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష వద్దకు వెల్లి తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ అధితి సింగ్ మర్యాద పూర్వకంగా కలిసినారు.
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28&7వ డివిజన్ లో 10 లక్షల వ్యయంతో చేస్తున్న సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన…
డిప్యూటీ మేయర్ & ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ని కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు
నిజంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ వారికి…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా…
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్…
ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని* వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు తల్లారి వీరేష్,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ,…
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు చిట్లా దివాకర్ , సురేష్ రెడ్డి , సీనియర్ నాయకులు ఆవుల జగన్…
నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను పరిశీలించిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను నగర మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.అధికారులను ఈవీఎంలు పై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మేయర్…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..