ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందటం పట్ల ఏపీ కేబినెట్ సంతాపం..

షేక్‌ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి.. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం జనవరిలో వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత పథకాల అమలు ఆరోగ్యశ్రీ పరిధి రూ. 25 లక్షలకు పెంపు…

You cannot copy content of this page