ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదయిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధ వారం ప్రెస్…
రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…
సాక్షిత కృష్ణాజిల్లా.పామర్రు నియోజకవర్గం : పసుమర్రు లో అక్రమ మైనింగ్ జరుగుతుందని స్థానిక విఆర్ఓకి సమాచారం ఇవ్వగా స్పందించలేదు…తన పరిధిలోని కొత్తూరులో రెండు వాహనాలను సీజ్ చేసి తరలించిన మీనా…అక్కడ స్థానిక విఆర్ఓ స్పందించకపోవడం వెనక మామూళ్ళ మత్తు కారణమని ఆరోపిస్తున్న…
గుంటూరు జిల్లా.సిరిపురం కు చెందిన చెపరాల సూర్యప్రకాశరావు వద్ద రూ.5000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.