ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయుడు.. పట్టించిన వారికి రూ. 2 కోట్ల రివార్డు! గుజరాత్ లోని విరాంగామ్కు చెందిన భద్రేశ్ పటేల్ కోసం ఎఫ్బీఐ వెతుకులాట 2015 ఏప్రిల్లో మేరీల్యాండ్లో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు 2017 నుంచి…
మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్…
లండన్: బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్లోని ఔరంగాబాద్లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం…