స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచినస్ట్రాంగ్ రూమ్స్…

రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను పరిశీలించిన డీఐజీ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను పరిశీలించిన డీఐజీ రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతను కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న స్నేహా బ్లాక్‌ను డీఐజీ పరిశీలించారు.. జైళ్ల నిబంధనల మేరకు…

భద్రతను మెరుగుపరిచేందుకు సైబరాబాద్‌ పోలీస్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఏడీపీ ; నగరంలో 32కు పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

భద్రతను మెరుగుపరిచేందుకు సైబరాబాద్‌ పోలీస్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఏడీపీ ; నగరంలో 32కు పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు హైదరాబాద్‌, 28 మార్చి 2023: నగరంలో భద్రతకు భరోసానందించడంలో భాగంగా మరో అడుగు ముందుకు వేస్తూ, *ఏడీపీ ఇండియా* ఇప్పుడు సైబరాబాద్‌…

You cannot copy content of this page