జగిత్యాల లో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి…

కొత్త బస్టాండ్‌లో నిర్వహించిన అగ్నిమాపక విన్యాసాలు సిబ్బంది నిర్వహించారు.. 1944 లో ముంబైలో అగ్నిమాక ఘటనలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాషారు.. ఈ నెల 20 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.. వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలకు నివారణ చర్యలపై సిబ్బంది…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.

You cannot copy content of this page