ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర…
బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ‘చార్షీట్’ రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫ లమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరో పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేపట్టిన అవినీతి,అక్రమాలపై పోలీస్ స్టేషన్లలో…
ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు అందిస్తాం…ఇండ్ల పట్టాల పంపిణీ ఘనత సీఎం కేసీఆర్దే…సాక్క్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1518 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ…