శంకర్పల్లి: ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పామెన జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మండల పరిధి సంకేపల్లి గ్రామంలో జరిగిన బోనాల పండుగకు ముఖ్య అతిథిగా జ్యోతి హాజరయ్యారు. జ్యోతి…
రూ.500కే గ్యాస్ సిలిండర్ల’కు 91.49 లక్షలు.. తుదిదశకు చేరిన ఆన్లైన్ నమోదు హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్లకు,…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్ మరియు సల్బత్తాపూర్ గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ప్రతి ఇంటికి జైశ్రీరామ్ అని గ్రామ పెద్దల సహకరం తొ యువకులు రాశారు . చాలా సంవత్సరాల తరువాత అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపనకు…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే…
గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ”సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు…
గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల ప్రకాశం జిల్లా,కోమరోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా…
వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ…
జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్, కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీలో అయోధ్యలోని శ్రీరాముని అక్షింతలు ప్రతి ఇంటికి పంపిణీ
గణేష్ నగర్ లోని సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన కార్యక్రమంలో ఆకుల రాజేందర్, కొండపర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, అప్పల రవీందర్, మాడిశెట్టి శ్రీకాంత్, ఎంసాని సమ్మయ్య, ఉమాకర్ రెడ్డి, పింగిలి శ్రీరామ్ రెడ్డి, అవిరినేని సంపత్ రావు,…
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా*బండారు పల్లి గ్రామములో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క *ములుగు మండలం బండారు పల్లి…