రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు
రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
చెంపలు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొడతారా? అమరావతిలో బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు భూముల పక్కనుండి రింగ్ రోడ్ వెళ్లేలా ప్లాన్ స్కిల్ స్కాంకి సూత్రధారి చంద్రబాబే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడేనా? జగన్ కేసులు వేరు,…
ప్రకాశం జిల్లాత్రిపురాంతకం మండలం లో నిన్న ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు పడిపోవడం తోపాటు పైన ఉండే ఇన్సిలేటర్లు పగిలిపోయి తెల్లవారుజాము 4 గంటల నుండి అనేక గ్రామాల్లో విద్యుత్ నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…