విశాఖ శారదా పీఠాధిపతులను కలిసిన దేవాదాయ కమిషనర్

సాక్షితవిశాఖపట్నం: దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఇటీవల కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖకు వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక…

You cannot copy content of this page