80కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలను బీడు పెట్టిన పెద్దమనిషి ప్రతి మండలంలోనూ కాకాణి అరాచకాలు శ్రుతిమించాయి మా హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇప్పుడంతా రివర్స్ గిరిజనుల భూములను ఫ్యాకర్టీలకు అమ్ముకుని కోట్ల రూపాయలు…
మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత…
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వెనుక కుట్ర ఇదీ.. నేను చెప్పింది అబద్ధమైతే పరువు నష్టం దావా వేయండి : మంత్రి కేటీఆర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైజాగ్ స్టీల్…