**తిరుపతి నగరం* : సమస్యల పరిష్కారానికే స్పందన నిర్వహిస్తున్నామని, స్పందనను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ప్రజా పిర్యాధుల పట్ల అలసత్వం చూపకుండా సకాలంలో పరిష్కరించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని తిరుపతి…
సాక్షితతిరుపతి : ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికే మనం నిర్వహిస్తున్న డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమని అధికారులకు చెబుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. డయల్ యువర్ కమిషనర్,…
సాక్షిత పటాన్చెరు : జిహెచ్ఎంసి పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్-ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో కాలనీల ప్రజలతో…