నిరంకుశ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు సాక్షిత : పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామం ఆయన కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్సాగర్ తీరాన.. ధవళ వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న నూతన సచివాలయ భవనం చరిత్రలో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. నిర్మాణ కౌశలంలోనూ ముందు నిలిచి సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల…