లఖ్నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్షెహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా…
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం ఇక్క డ జరగనుంది. ఈ విషయంలో రోడ్మ్యాప్పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ…
ఎన్సీసీ జీపీ హెడ్క్వార్టర్ సికింద్రాబాద్ నేతృత్వంలో 1టీ గాళ్స్ బెటాలియన్ ఎన్సీసీ కంబైన్డ్ వార్షిక శిక్షణ ప్రారంభం
ఎన్సీసీ జీపీ హెడ్క్వార్టర్ సికింద్రాబాద్ నేతృత్వంలో 1టీ గాళ్స్ బెటాలియన్ ఎన్సీసీ కంబైన్డ్ వార్షిక శిక్షణ ప్రారంభం ; ఇది మే 01 నుంచి 10 మే 2023 వరకూ ఉంటుంది సాక్షితహైదరాబాద్ : ఎన్సీసీ వార్షిక శిబిరాన్ని 600 మంది…