గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం వారు జరిపిన భూసేకరణలో గన్నవరం మండలం బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం గ్రామాలలోని హరిజనవాడలకు చెందిన 484 మంది తమతమ నివాసాలను కోల్పోయినారు. భూసేకరణ సమయంలో వారికి ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద నివాసస్థలాల కేటాయింపు, ఉచిత…
269 ఎకరాలు భూసేకరణ చేస్తామని చెప్పి, 163 ఎకరాలకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యంసాక్షిత : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సింగరేణి ఓసీపీ 5 ప్రాజెక్టు కోసం గ్రామంలో 269 ఎకరాలు సేకరించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా…