తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు…

మార్చి 11 వరకు పోలీస్ యాక్ట్ అంక్షాలు యధావిధిగా అమలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మార్చి 11వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.పోలీస్ యాక్ట్, 2015 (యాక్ట్ నెంబర్.3 ఆఫ్ 2015)…

You cannot copy content of this page