రిటైర్డ్ ఆఫీసర్ల తొలగింపుపై సర్కారు కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులను తొలగించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అన్ని శాఖల్లో మొత్తం 1,050 మంది ఉండగా.. వీరిలో నిజాయితీ పరులు, అవినీతి ఆరోపణలు లేని అధికారుల్లో కొంత మంది సేవలను ఉపయోగించుకోవాలని…

You cannot copy content of this page