డి.పోచంపల్లి సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.

సాక్షిత : టి‌పి‌సి‌సి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ లోని డి.పోచంపల్లి సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి…

You cannot copy content of this page