టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు

హైదరాబాద్: టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని… బీజేపీలో కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే…

బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి.

బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఖండించిన పట్నం మహేందర్ రెడ్డి. బీజేపీలో చేరడానికి ఎవరూ లేక నా మీద తప్పుడు వార్తలు లీక్ చేస్తున్నారు అన్న మహేందర్ రెడ్డి.

You cannot copy content of this page