మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే చిరుమర్తి,రంజాన్ తోఫా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి ఎంపీ బడుగుల

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ మహిళలకి రంజాన్ తోఫాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూహిందు,…

You cannot copy content of this page