సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల జంగంపేట్ గ్రామాల ప్రజలకు సొంత నిధులతో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ కుమ్మరి వృత్తుల ప్రజలకు కుమ్మరి సారెలను అందజేయడం జరిగింది ఈ ఉపాధిని ఉపయోగించుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో…
కేసీఆర్ ఫాంహౌస్కు రోడ్డు వేయాలని కుమ్మరి ఎల్లవ్వకు చెందిన భూమిని లాక్కున్న విషయం మేడ్చల్ లక్ష్మాపూర్లోని కాంగ్రెస్ రైతు రచ్చబండ వెలుగు చూసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టిస్తుంది అని హామీ ఇచ్చారు , కాంగ్రెస్ పార్టీ నిర్మించిన…