బూర్జువా పార్టీలు అధికారంలో ఉంటే సమస్యలు పరిష్కారం కావు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఉద్యోగాలను పర్మినెంట్ చెయ్యాలని,కనీస వేతనంగా 24 వేలు ఇవ్వాలని,డబల్ బెడ్రూం లు ఇవ్వాలని,సమాన పనికి సమాన వేతనం కల్పించాలని తదితర డిమాండ్లతో గత 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కార్మికుల కు మద్దతుగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొని…

You cannot copy content of this page