మెదక్ జిల్లా:సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పెంటపర్తి రత్నమ్మ పార్థీవ దేహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుసోమవారం నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి తల్లి ఉదయం చనిపోగా రత్నమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న…
మేడారం గ్రామం రెడ్డి గూడెం లో మరియు ఎస్సీ కాలనీ లో పర్యటించి మనో దైర్యం గా ఉండాలని బాధిత కుటుంబాలను ఓదార్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క