అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలన్న సీఈసీ.. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశం.. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు — ఖమ్మం ఆర్యవైశ్య సంఘ నాయకులు కొదుమూరి మధుసూదన్ రావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ పేద, మధ్యతరగతి ఆర్యవైశ్యుల సంక్షేమాభివృద్ది కొరకు…
సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…