టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించి… అందులోని అంశాలను మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చాలని కోరారు. జర్నలిస్టుల సంఘం ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా…
కార్యక్రమంలో పాల్గొన్న APUWJ రాష్ట్ర అధ్యక్షులు iv సుబ్బారావు ,ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ,బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ముప్పలనేని శ్రీనివాసరావు ,బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి , టీడీపీ ఇంఛార్జి వేగేశన నరేంద్ర వర్మ ,టీడీపీ నేత మానం…