ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది.

ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్‌ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించింది. ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్‌గా గ్లాస్‌ గుర్తును కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా, ఏపీలో…

ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నిధుల కొరత కారణంగా…

వీరప్పన్ కూతురు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనుంది..

కిడ్నాపర్, ఏనుగుల వేటగాడు, చందనం స్మగ్లర్ వీరప్పన్ కూతురు విధయ్ వీరప్పన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో లా డిగ్రీ పూర్తి చేసిన న్యాయవాది విద్యా వీరప్పన్, నామ్ తమిజార్ కట్చి (NTK) తరపున కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి…

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం…

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్‌,

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో ఆయనతో ప్రవీణ్‌ కుమార్‌ చర్చించారు. అనంతరం ఇద్దరు…

ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

: దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసా – గవర్నర్ తమిళిసై

వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి ఖాయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రశాంత్ కిషోర్…

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ

తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో 30 నుండి 40 మంది లీడర్లు.

You cannot copy content of this page