ఈత సరదా విషాదం కాకూడదు:కల్వకుర్తి ఎస్ఐ. ఏ.రమేష్

సాక్షిత ప్రతినిధి : తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల చెరువుల కాలువల కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవికాలంలో పాఠశాలలు కళాశాలలకు సెలవులు కావడంతో ఎంతోమంది పిల్లలు యువకులు, ఎండ వేడి నుంచి సేద తీరడానికి ఈత నేర్చుకోవడానికి జలాశయాల…

You cannot copy content of this page